ఇంటర్ ఫలితాల్లో గురుకుల కాలేజీల్లో మొత్తం 92 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ప్రైవేటు కాలేజీల్లో 63 శాతం మంది పాస్ కాగా.. సోషల్ వెల్ఫేర్...
మంత్రి కేటీఆర్ బేగంపేటలోని ధనియాలగుట్టలో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన వైకుంఠధామాన్ని మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 'ఈ వైకుంఠధామ నిర్మాణంలో అనేక ఇబ్బందులు వచ్చాయి. వాటిని ఎదుర్కొని మంచి...
TSPSC పేపర్ లీకేజీ కేసులో ఇంకా అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. ఏఈఈ పేపర్ కూడా లీక్ కావడంతో.. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిసింది. ఏఈఈ పరీక్ష పేపర్ను ప్రధాన నిందితుడు...
రేపటి(బుధవారం) నుంచి ఐదు రోజుల పాటు టీఎస్ ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు ఉన్నత విద్యా మండల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి. మే 10 నుంచి...
చేర్యాల భూసమస్యలో తన కూతురు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. ఎమోషనల్ అయి కంటతడి పెట్టాడు. నా మీద...