బుధవారం సాయంత్రం సరూర్ నగర్ లోని ఇండోర్ స్టేడియంలో కాంగ్రెస్ ఎన్నికల సభ నిర్వహించింది. చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి మూడు పార్లమెంట్ నియోజకర్గాల ప్రచార సభ..కావడంతో భారీగా జనం తరలివస్తారని ఊహించింది. కానీ...
లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కరీంగనగర్ జిల్లాలో కేసీఆర్ రోడ్డు షో నిర్వహించారు. ఈ...
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందన్నారు మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు రావడం ఖాయమన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే బలం ఉందన్నారు....
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కటికూడా సరిగ్గా అమలు చేయడం లేదని జనాలు మండిపడుతున్నారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకం పై ఎప్పటి నుంచో...
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్ లో బుధవారం మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి...