హైదరాబాద్ లోని నెహ్రూ జూ పార్కులో అరుదైన రాయల్ బెంగాల్ జాతికి చెందిన మగ తెల్లపులి మంగళవారం మరణించింది. 9ఏండ్ల నుంచి ఉన్న తెల్లపులి అభిమన్యుకు గతఏడాది ఏప్రిల్ లో నెఫ్రిటీస్ కిడ్నీ...
తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల పోలింగ్ శాతంలో 65.67 శాతానికి పెరిగిందని తెలిపారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్. ఎన్నికల్లో అత్యధికంగా భువనగిరిలో 76.78శాతం పోలింగ్ నమోదైందని.. అత్యల్పంగా హైదరాబాద్లో...
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పని చేశారని అన్నారు పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై ప్రజలు స్పష్టమైన...
ఇండియా, ఎన్డీఏ కూటమిలకు స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలే హవా కొనసాగించబోతున్నాయని స్పష్టం చేశారు. ఇవాళ(మంగళవారం) రాజన్న...
తెలంగాణలో లోకసభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ ఉపఎన్నికకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటేసేందుకు ఓటర్లు బారులు తీరారు సాయంత్రం 6గంటల వరకు ఓటింగ్ జరగుతుంది. ఈ క్రమంలోటాలీవుడ్ హీరోలు...