హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణాల్లో అయా పురపాలికలు చేపట్టిన వర్షాకాల సన్నదత ప్రణాళికలపైన పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు ఈరోజు పురపాలక శాఖలోని వివిధ విభాగాల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష...
ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టసీ) అన్ని చర్యలు తీసుకుంటోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. మార్కెట్ లో పోటీకి ధీటుగా కొత్త...
హైదరాబాద్: 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈటెల రాజేందర్ ను హత్య చేసేందుకు తాను ప్లాన్ చేశానని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఇదో పెద్ద జోక్ గా అభివర్ణించారు ఎమ్మెల్సీ, ప్రభుత్వ...
సంగారెడ్డిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ మహిళ తన నాలుగేళ్ళ కూతురితో కలిసి మంజీరా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రాయికోడ్ (మం) శిరూరు గ్రామ శివారులోని మంజీరా నది...
కాంగ్రెస్ పార్టీలో నేతలపై దుష్ప్రచారాలు చేసే దారిద్య్రం దాపురించిందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ స్ట్రాటజీ మీటింగ్కు హాజరయ్యే ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో కాంగ్రెస్...