హైదరాబాద్: భారత్ 75ఏళ్ల తర్వాత అభివృద్ధి ఎలా ఉందో ఆలోచించాలి. కాంగ్రెస్, శివసేన, బిజెపికి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ దాదాపు 50ఏళ్లు దేశాన్ని పాలించింది. ఈనాటికి రైతులు సమస్యలు అలాగే ఉన్నాయి. రైతుల...
జనగామ జిల్లా: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగునీరు,త్రాగు నీరు అందించాలనే ఉద్దేశంతో 2003 లో దేవాదుల పనులను ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అశ్రద్ద వల్ల సాగునీటి...
వానాకాలం రైతుబంధు నిధులు విడుదల చేస్తున్న క్రమంలో రెండో రోజైన ఈ రోజు రైతుల ఖాతాల్లోకి రూ.1278.60 కోట్లు చేరాయి. 16 లక్షల 98,957 మంది రైతుల ఖాతాలలో ఈ డబ్బులు జమ...
వరంగల్కు మళ్లీ పూర్వ వైభవం రానున్నది. ఓరుగల్లుకు తలమానికమైన రీతిలో కాకతీయ టెక్స్టైల్ పార్క్ మళ్లీ జీవం పోసుకుంటోంది. దేశంలోనే అతి పెద్ద టెక్స్ టైల్ పార్క్గా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్...