Sunday, May 19, 2024

టపాసులు కాల్చినవారికి షాకిచ్చిన పోలీసులు..!!

spot_img

దీపావళి సందర్భంగా టపాసులు కాల్చినవారికి చెన్నై పోలీసులు గట్టి షాకిచ్చారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన సమయం కాకుండా…ఇతర సమయాల్లో బాణసంచా కాల్చిన 554మంది పై కేసులు నమోదు చేశారు. ఉదయం 6గంటల నుంచి 7గంటల వరకు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 11నుంచి 13వ తేదీ వరకు తనిఖీలు చేసి కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.

ఇది కూడా చదవండి: దీపావళి సంబరాల్లో అపశృతి.. భార్యను కాపాడబోయి భర్త మృతి..

పండుగపూట పెను విషాదం…టపాసులు కొనేందుకు వెళ్తూ కవలలు మృతి..!!

దీపావళి సంబరాల్లో అపశృతి.. భార్యను కాపాడబోయి భర్త మృతి..

 

Latest News

More Articles