దీపావళి సందర్భంగా టపాసులు కాల్చినవారికి చెన్నై పోలీసులు గట్టి షాకిచ్చారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన సమయం కాకుండా…ఇతర సమయాల్లో బాణసంచా కాల్చిన 554మంది పై కేసులు నమోదు చేశారు. ఉదయం 6గంటల నుంచి 7గంటల వరకు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 11నుంచి 13వ తేదీ వరకు తనిఖీలు చేసి కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.
ఇది కూడా చదవండి: దీపావళి సంబరాల్లో అపశృతి.. భార్యను కాపాడబోయి భర్త మృతి..
పండుగపూట పెను విషాదం…టపాసులు కొనేందుకు వెళ్తూ కవలలు మృతి..!!
దీపావళి సంబరాల్లో అపశృతి.. భార్యను కాపాడబోయి భర్త మృతి..