Friday, May 3, 2024

రాడిసన్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్

spot_img

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రాడిసన్ డ్రగ్స్ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటపడున్నాయి. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ పార్టీలో ఉన్నాట్లు పోలీసులు తెలిపారు. ఎఫ్ఐఆర్ లో 8వ నిందితుడిగా చేర్చారు. క్రిష్ స్టేట్ మెంట్ తీసుకున్నారు. తమ ఫ్రెండ్స్ పిలవడంతో పార్టీకి వెళ్లానని..డ్రైవర్ రాగానే  అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపాడు క్రిష్. బీజేపీ నేత కుమారుడు వివేకానంద రాడిసన్ హోటల్ లో గ్రడ్స్ పార్టీ ఇచ్చాడు.

ఇది కూడా చదవండి: అనారోగ్యంతో మేడారం సమ్మక్క పూజారి దశరథం మృతి

Latest News

More Articles