Tuesday, May 21, 2024

వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో రూ. 1.8 కిలోల బంగారం స్వాధీనం

spot_img

విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో డీఆర్ఐ అధికారులు 1.8 కిలోల అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు పక్కా సమాచారం ఉండటంతో డీఆర్ఐ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కోల్ కతా నుంచి నుంచి వైజాగ్ కు బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.

Latest News

More Articles