Friday, May 17, 2024

ముంబై ఎయిర్‎పోర్ట్‎లో రూ.47.25కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

spot_img

ముంబై ఎయిర్ ‎పోర్ట్‎ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రూ.47.25 కోట్ల విలువైన ఆరు కేజీల హెరాయిన్ తో పాటు కొకైన్ సీజ్ చేశారు. ఆఫ్రికా నుంచి వేర్వేరు విమానాల ద్వారా ముంబైకి తరలించినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఇద్దరు ప్రయాణికుల దగ్గర డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఇద్దరిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Latest News

More Articles