Friday, May 17, 2024

బిగ్ బ్రేకింగ్.. నవంబర్ 30న తెలంగాణ దంగల్

spot_img

5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించారు. మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఎంపీ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాంలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయని వెళ్లడించారు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్.

ఈ సందర్భంగా నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రతిష్టించింది ఈసీ. డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇక నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. దీంతో అన్ని తెలంగాణ అన్ని రాష్ట్రాల తరువాత ఎన్నికలు జరుగనున్నాయి.

Latest News

More Articles