Sunday, May 19, 2024

ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ క‌న్నుమూత‌

spot_img

ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ ఎస్ వెంక‌ట‌ర‌మ‌ణ‌న్ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 92 ఏళ్లు. ఆనారోగ్యం కార‌ణంగా ఆయ‌న ఇవాళ(శనివారం) ఉద‌యం చనిపోయారు. ఆర్బీఐ 18వ గ‌వ‌ర్న‌ర్‌గా వెంక‌ట‌ర‌మ‌ణ‌న్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. 1990 నుంచి 92 వ‌ర‌కు ఆయ‌న ఆ పోస్టులో ఉన్నారు. కేంద్ర ఆర్ధిక శాఖ‌లో ఆయ‌న 1985 నుంచి 1989 వ‌ర‌కు ఆర్ధిక కార్య‌ద‌ర్శిగా కూడా చేశారు. ఆయ‌న‌కు గిరిజా, సుధా అనే ఇద్ద‌రు కుమార్తెలున్నారు.

ఇది కూడా చదవండి: ఎన్నికలు మూడు రోజుల పండుగ కాదు..ఐదేండ్ల భవిష్యత్తు

Latest News

More Articles