Sunday, May 19, 2024

సికింద్రాబాద్ లో బీజేపీకి షాక్..!

spot_img

సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్ బిజెపి పార్టీకి చెందిన 100 మంది యువకులతో పాటు కర్ణాటక నుంచి వచ్చి అడ్డగుట్టలో స్థిరపడిన 200 మంది మహిళలు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ పద్మరావు గౌడ్

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు కూడా బీఆర్ఎస్ పెట్టిన పథకాలకు అభివృద్ధి చూసి స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వెల్లడించారు.

Latest News

More Articles