Sunday, May 19, 2024

శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ స్టూడెంట్ సూసైడ్

spot_img

మేడ్చల్ జిల్లా: పీర్జాదిగూడా మున్సిపల్ కార్పొరేషన్ లోని శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థిని సూసైడ్ చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ స్టూడెంట్ వర్ష  ఆత్మహత్యకు పాల్పడ్డది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News

More Articles