Sunday, May 19, 2024

మేడారం క్యూలైన్లలో తొక్కిసలాట.. పలువురికి తీవ్ర గాయాలు

spot_img

మేడారం మహాజాతరకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు.అమ్మవార్లకు మోక్కులు చెల్లించుకుంటున్నారు. ఇవాళ(శుక్రవారం) భక్తులు పోటెత్తడంతో మేడారం క్యూలైన్లలో తొక్కిసలాట నెలకొంది. సమ్మక్క భక్తులు-హిజ్రాలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడి చేసుకోవడంతో 10మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలిసింది. వెంటనే అలర్టైన పోలీసులు గొడవ సద్దుమనిగేలా చేశారు. ఆ తర్వాత గాయపడిన వారిని ఆంబులెన్స్ లోఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

ఇది కూడా చదవండి: లాస్య నందిత భౌతిక కాయానికి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నివాళులు

Latest News

More Articles