Saturday, May 18, 2024

ఖమ్మం మెడికల్ కాలేజీ లో సిల్వర్ జూబ్లీ బ్లాక్ ప్రారంభం

spot_img

ఖమ్మం జిల్లాలోని మమత మెడికల్ కాలేజీ లో సిల్వర్ జూబ్లీ బ్లాక్ ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పువ్వాడ అజయ్ కుమార్ కూడా హాజరయ్యారు. మమత మెడికల్ కాలేజీ ఫౌడర్ చైర్మన్ పువ్వాడ నాగేశ్వరరావు 85వ జన్మదిన వేడుకలను హాజరైన మంత్రులు హరీష్ రావు సమక్షంలో పువ్వాడ అజయ్ కుమార్ నిర్వహించారు.

అయితే ఈ కార్యక్రమానికి ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండీ పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, మెఛ్చ నాగేశ్వరరావు, హరిప్రియ నాయక్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాతా మధుసూదన్ లు పాల్గొన్నారు.

Latest News

More Articles