మయన్మార్లో సోమవారం ఉదయం 8.15 గంటలకు స్వల్ప భూకంపం వచ్చింది. దీని తీవ్రత 4.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదు. కాగా, పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలినట్లు సమాచారం.