రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్వల్ప ప్రమాదం జరిగింది. ఇంటీరియర్ వర్క్స్ మరమ్మతు చేస్తుండగా రూఫ్ ప్యానెల్స్ ఊడిపడ్డాయి. ఆ సమయంలో ప్రయాణికులకు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది, అక్కడ నుంచి వెళ్లే ప్రయాణికులను మరో టెర్మినల్ ద్వారా దారి మళ్లించారు.
Also Read.. బీజేపీకి ఓటేస్తే ఏమొస్తది? పాడి కౌశిక్ రెడ్డికి ఒక అవకాశం ఇయ్యాలి