Friday, May 3, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్వల్ప ప్రమాదం

spot_img

రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్వల్ప ప్రమాదం జరిగింది. ఇంటీరియర్ వర్క్స్ మరమ్మతు చేస్తుండగా రూఫ్ ప్యానెల్స్ ఊడిపడ్డాయి. ఆ సమయంలో ప్రయాణికులకు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది, అక్కడ నుంచి వెళ్లే ప్రయాణికులను మరో టెర్మినల్ ద్వారా దారి మళ్లించారు.

Also Read.. బీజేపీకి ఓటేస్తే ఏమొస్తది? పాడి కౌశిక్ రెడ్డికి ఒక అవకాశం ఇయ్యాలి

Latest News

More Articles