Sunday, May 12, 2024

ప్రకృతి..ప్రజలు ఎల్లప్పుడూ కేసీఆర్ వైపే

spot_img

హైదరాబాద్: తెలంగాణ ప్రాంతం పచ్చగా అభివృద్ధి వైపు అడుగులు వేయాలని కోరుకుంటుంటే… కాంగ్రెస్, బీజేపీలు కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకొని  తెలంగాణ ప్రాంతాన్ని ఎడారి చేయాలని కుట్రలు చేస్తున్నారని ఎంపీ రంజిత్ రెడ్డి విమర్శించారు.

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించిన నేపథ్యంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తో కలిసి ఎంపీ రంజిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల వల్లే పాలమూరుకు పర్యావరణ అనుమతులు లభించాయన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మంచి పని చేస్తున్న మన తెలంగాణ ప్రభుత్వానికి ప్రకృతి కూడా సహకరించిందన్నారు.

Latest News

More Articles