Saturday, May 18, 2024

పాశమైలారం పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం

spot_img

సంగారెడ్డి : పటాన్ చెరు (మం) పాశమైలారంలోని పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం జరిగింది. MSN-2  ఫార్మా కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నవి. ప్రమాద తీవ్రతకు గాల్లోకి లేస్తున్న డ్రమ్ములను చూసి కార్మికులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకొని ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Latest News

More Articles