Sunday, May 19, 2024

ఈనెల 20, 21 తేదీలలో ఓటర్ నమోదుకు ప్రత్యేక క్యాంపెయిన్

spot_img

హైదరాబాద్: ఈ నెల 20, 21 తేదీలలో ఓటర్ నమోదు ప్రత్యేక క్యాంపెయిన్ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా పరిశీలన, కొత్తగా పేర్ల నమోదు, ఉన్నవాటిల్లో మార్పులు  చేర్పులకు అవకాశం కల్పించారు. రెండు రోజుల పాటు జరిగే ప్రత్యేక క్యాంపెయిన్ లో బూత్ స్థాయి అధికారి, ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి( ERO) అందు బాటులో ఉంటారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ వెల్లడించారు.

Also Read.. కాంగ్రెస్ పార్టీలో చేరిన మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం

Latest News

More Articles