Sunday, May 19, 2024

నీకో దండం తల్లి..నీ వల్లే మ్యాచ్ ఓడిపోయింది..నెటిజిన్స్ ట్రోల్స్..!!

spot_img

రేఖా బోజ్…ఈ తెలుగమ్మాయి..అంతగా ఎవరికీ తెలియదు.టాలీవుడ్ లో ఈ నటి ఉందన్న సంగతి కూడా తెలియదు. కానీ ఈ అమ్మాయి చేసిన ఓ కామెంట్ తో ఒక్కసారి వైరల్ అయ్యింది. ఇప్పుడు ట్రోల్సో బారినపడ్డది. ఈ సారి వన్డే ప్రపంచకప్ లో భారత జట్టు విజయం సాధిస్తే బీచ్ లో తాను నగ్నంగా పరుగెడుతానంటూ ప్రకటించింది. ఫేస్ బుక్ పోస్టు ద్వారా ఈ ప్రకటన చేసింది. ఆ తర్వాత ఈ ప్రకటనపై విమర్శలు, ట్రోల్స్ వెలువడ్డాయి. ఇండియా మ్యాచ్ ఓడిన తర్వాత ఈ ట్రోల్స్ మరింత పెరిగాయి.

ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడంతో రేఖా పోస్టుపై మీడియాలో ట్రోల్స్ వర్షం కురుస్తోంది. నిర్మానుష్యంగా ఉన్న విశాఖ బీచ్ ఫోటోలను షేర్ చేస్తున్నారు. బీచ్ ఎవరూ లేరు…అయినా ఆమె హామీ ఫలించలేదంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకొతమంది అయితే నీకో దండం తల్లి…నీవల్లే టీమిండియా ఓడిపోయింది. నీలాంటి వాళ్ల ప్రకటన వల్లే ఇలా జరుగుతుందంటూ మండిపడుతున్నారు. నీకోసం టీమిండియా ఎదురుచూస్తోంది. వెళ్లి మంచిసన్మానం చేయించుకో అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇది కూడా చదవండి : విరాట్ కోహ్లీని పట్టుకున్న వ్యక్తికి.. ఖలీస్తానీ టెర్రరిస్టు భారీ గిఫ్ట్..!!

Latest News

More Articles