యాదవ, కురమల ఆత్మ గౌరవ భవనాలను త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ దాదాపు అన్ని కులాల భవనాలకు ఆత్మ...
ఆర్టీసీ బస్ లో ప్రయాణం అత్యంత సురక్షితమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. ప్రజలంతా ఆర్టీసీలో ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. శనివారం స్థానిక కొత్త బస్టాండ్ లో ఆర్టీసీ సూపర్...
తునికాకు కూలీలకు వీలైనంత త్వరగా బోనస్ డబ్బులు చెల్లించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు సూచించారు. అటవీ సంపదపై వచ్చే ఆదాయం ఆ ప్రాంత ప్రజలకే చెందాలనే ఉద్దేశ్యంతో రాయల్టీ డబ్బులను ప్రభుత్వం...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మౌలిక సదుపాయాల కల్పన పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఆయన చొరవతో గత...
తెలంగాణ ఆర్ అండ్ బీ శాఖలో కొత్తగా 472 పోస్టులను సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 132 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్(సివిల్) పోస్టులు, 90 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(సివిల్)...