తెలంగాణలో హెల్త్కేర్ టెక్నాలజీని అభివృద్ధిలో ముందుంచేందుకు.. డబ్లిన్-ఆధారిత కంపెనీ మెడ్ట్రానిక్ PLC, మెడ్ట్రానిక్ ఇంజనీరింగ్ & ఇన్నోవేషన్ సెంటర్ (MEIC) ముందుకొచ్చింది. ఈ కంపెనీలు తమ సంస్థలని విస్తరించేందుకు $350 మిలియన్ల (సుమారు...
గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో రామగుండం నవ నిర్మాణ సభ జరిగింది. ఈ సభకి బీఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. కేటీఆర్ తో పాటు పాల్గొన్న మంత్రులు మహమూద్...
10 ఏళ్ల క్రితం ప్రత్యేక తెలంగాణ డిమాండ్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన ప్రజలు ఇప్పుడు కొత్త రాష్ట్రానికి ఎంతో మద్దతుగా నిలుస్తున్నారని.. తెలంగాణ అపారమైన స్థాయిలో అభివృద్ధి చెందడమే దీనికి నిదర్శనమని ఐటీ...
మహబూబ్ నగర్ జిల్లా: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. వీరితోపాటు ఎమ్మెల్యే లు లక్ష్మారెడ్డి,ఆల వెంకటేశ్వర్...
హనుమకొండ : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి సూచన మేరకే ఓ బీజేపీ దుర్మార్గుడు టెన్త్ పేపర్ లీక్ చేశాడని, పేపర్ లీక్ చేసిన ఆ దుర్మార్గుడికి సన్మానం చేస్తారా..? అని మంత్రి కేటీఆర్...