రాష్ట్రంలో ప్రస్తుత సీఎం.. కాబోయే సీఎం ఇద్దరూ ఉన్నారని మంత్రి పువ్వాడ అన్నారు. ముఖ్యమంత్రి ఆయ్యేందుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గొంగలి పురుగులా ఉన్న ఖమ్మం పట్టణాన్ని సీతాకోక చిలుకలా మార్చిన...
ములుగు జిల్లాలో మంత్రి కేటీఆర్ తో పాటు నలుగురు మంత్రులు పర్యటిస్తున్నారు. కలెక్టరేట్ బిల్లింగ్, sp కార్యాలయం నిర్మాణ పనులతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో మంత్రులు...
న్యూఢిల్లీ: పార్లమెంట్ సాక్షిగా మహిళా రెజ్లర్ల పట్ల కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఢిల్లీ పోలీసులు ఆదివారం సాగించిన దాష్టీకంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాలు మోదీ...
రాష్ట్రంలోని ప్రధాన నగరాల మాదిరిగానే మహబూబ్ నగర్ కూడా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి నిధుల కేటాయింపుతో గణనీయమైన ఊపును అందుకోనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం మే...
హైదరాబాద్: అమెరికా పర్యటనలో భాగంగా హ్యూస్టన్ లో పలు కంపెనీలతో మంత్రి కే తారక రామారావు సమావేశమయ్యారు. తెలంగాణలోని పెట్టుబడుల అనుకూల వాతావరణంతో పాటు ప్రభుత్వ ప్రగతిశీల విధానాలను ఆయా కంపెనీ యాజమాన్యాలకు...