వన్డే ప్రపంచకప్ 2023లో భారత జట్టు దూసుకుపోతుంది. వరుసగా 8వ మ్యాచులో విజయం సాధించి టెబుల్ టాప్లో కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచులో దక్షిణాఫ్రికాను 243 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది...
భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంపకప్ 2023లో నాకౌట్ బెర్తును ఖరారు చేసుకుంది టీమిండియా. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ను టీమిండియా 100 పరుగుల తేడాతో చిత్తుగా...
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది. భారత బ్యాటర్లు రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్...
న్యూఢిల్లీ: ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ని ఐసీసీ ప్రకటించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి ఈసారి శుభ్మాన్ గిల్ను ఎంపిక చేసింది. మహ్మద్ సిరాజ్, ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్లను పక్కకు నెట్టి శుభ్మాన్...
న్యూఢిల్లీ: ఆటగాళ్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ శనివారం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో భారత స్పీడ్ బౌలర్ బుమ్రా స్పందించారు. ఏ...