హైదరాబాద్: అన్నదాతలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రైతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు తెచ్చిన ‘రైతుబీమా’ పథకం లక్ష రైతు కుటుంబాలకు అండగా నిలిచింది. 5 ఏండ్లలో రూ. 5,039 కోట్ల...
హైదరాబాద్: అన్నిఆరోగ్య సూచిల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానానికి చేర్చాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరు పోటీతత్వంతో పని చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యారోగ్య శాఖకు...
హైదరాబాద్: సమస్త జీవరాసుల పట్ల ప్రేమ, కరుణ, అహింస తో శాంతి, సహనంతో ప్రకృతితోమమేకమై జీవించాలనే మహాబోధి గౌతమ బుద్ధుని జ్జానమార్గం నేటి సమాజానికి ఎంతో అవసరమని, గౌతముని బోధనలను ఆచరించడం ద్వారా...
హైదరాబాద్: సచివాలయం ప్రారంభానికి గవర్నర్ ను పిలవాలని రాజ్యాంగం లో ఉందా.. పార్లమెంటు శంఖుస్థాపనకు ప్రధాని రాష్ట్రపతి ని పిలిచారా.. వందే భారత్ ట్రైన్లను ప్రారంభిస్తున్న ప్రధాని రాష్ట్రపతి ని పిలుస్తున్నారా.. మహిళా...
హైదరాబాద్: భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే స్వీడన్ కంపెనీలకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం అన్నారు పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే స్వీడన్ కంపెనీలకు...