హైదరాబాద్ : రాష్ట్రానికి సంబంధించిన ఓటర్ల తుది జాబితాను వెల్లడైంది. తెలంగాణలో 2 కోట్ల 99 లక్షల 92 వేల 941 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఇందులో కోటి 50...
కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అంధత్వ నివారణ లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే...
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా మాణిక్రావు ఠాక్రే నియామకం అయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ నేతల వాట్సాప్ గ్రూప్ నుంచి ప్రస్తుత ఇంచార్జి మాణిక్యం ఠాగూర్...
దళిత, బహుజన మహిళల విద్య కోసం ఎంతో కృషి చేసిన మహానీయురాలు సాయితిబాయి ఫూలే అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆమె ఒక గొప్ప సంఘ సంస్కర్త అన్నారు. మంగళ...
సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ కార్యకలాపాలు పెరుగుతాయని, పార్టీలో చేరుతామంటూ చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తున్నారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆంధ్రప్రదేశ్కు...