ఎల్బీనగర్: అభివృద్ధి జరగాలంటే బిఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎల్బీనగర్, బీఎన్ రెడ్డి, నందనవనం, పీ అండ్ టీ కాలనీ లలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.....
గోషామహల్ : గోషామహల్ నియోజకవర్గం అభ్యర్థి నందు బిలాల్ ను గెలిపిస్తే గోషామహల్ ను దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. బేగంబజార్ చెత్రిలో వేలాదిమంది సమక్షంలో కేటీఆర్ ప్రసంగించారు. గోషామహల్ ను...
కొడంగల్: కొడంగల్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బాలకిషన్ యాదవ్ తన నామినేషన్ ఉపసంహరించుకున్నరు. ఈ నేపథ్యంలో ఆయన మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో...
హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎంపీగా, కేంద్రమంత్రిగా కిషన్రెడ్డి అన్ని రంగాల్లో విఫలమయ్యారని సనత్ నగర్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. శుక్రవారం అమీర్ పేట డివిజన్ శ్రీరాం నగర్ కాలనీ...
హైదరాబాద్: కోహ్లీ సెంచరీ కొట్టినట్టు రాబోయే ఎన్నికల్లో సెంచరీ కొడతాం. హ్యాట్రిక్ కొడతామని తనకు విశ్వాసం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాలలో నిర్వహించిన రోడ్ షోలలో ఆయన పాల్గొని...