కోకాపేట గౌడ్ ఆత్మీయ భవనానికి శంకుస్థాపన చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. పది వేల కోట్ల విలువైన భూమిని మన బడుగు బలహీన వర్గాల కోసం సీఎం గారు కేటాయించారు. రాజకీయ కక్ష్యతో...
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం ట్యాంక్ బండ్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. మురుగు నీరు ఆగకుండా, చెరువులోకి రాకుండా కాలువల ద్వారా నేరుగా...
మహబూబ్ నగర్: త్వరలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి కోటకదిర సహా ఈ ప్రాంతంలోని ప్రతి ఎకరాకు పుష్కలంగా సాగు నీటిని అందిస్తామని రాష్ట్ర మంత్రి డాక్టర్ వి...
సమైక్య రాష్ట్రంలో వ్యవసాయానికి సక్రమంగా కరెంటు ఇవ్వాలని ఆందోళన చేస్తే అప్పటి ప్రభుత్వం కర్కశంగా రైతులను కాల్చి చంపిందని రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల కరెంటు కష్టాలకు పూర్తిగా పరిష్కారం చూపించిన ఘనత...
మహబూబ్ నగర్: సమైక్య రాష్ట్రంలో వన్య ప్రాణులను కాపాడటంలో ప్రకటనలకే పరిమితం అయ్యారని, అడవుల సంరక్షణను ఏ మాత్రం పట్టించుకోలేదని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత...