పాలసీతోనే కీడ్రల్లోనే తెలంగాణ నెంబర్వన్ స్థానంలో నిలిచిందని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణతోపాటు, ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్కు చెందిన 15 మంది క్రీడాకారులు జూన్ 29 నుంచి జూలై ఒకటో...
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. నిన్న జరిగిన జగిత్యాల సభని ఉద్దేశించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. 'రేవంత్ రెడ్డి మాటలు హాస్యాస్పదం.స్వతంత్రం...
మహబూబ్ నగర్ జిల్లా: మహబూబ్ నగర్, విశాఖపట్నం మధ్య రైలు ప్రారంభమైంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా...
గోవా,ఢిల్లీ రాష్ట్రాల నుంచి విమానంలో నగరానికి తరలిస్తున్న మద్యాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో శంషాబాద్ ప్రొహిబిటెడ్ ఎక్సయిజ్ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి...