హైదరాబాద్ : రైతులకు పంట పెట్టుబడి సాయం(రైతుబంధు) చెల్లింపులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధులను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రైతు భరోసా పథకానికి ఇంకా...
ధర్మపురి: రైతుబంధు పార్టీ కావాలా.. రాబందుల పార్టీ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ధర్మపురిలో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.....
హైదరాబాద్: రైతుబంధు పంపిణీని నిలిపేయాలంటూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన తాజా ఆదేశాలపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. తెలంగాణ రైతులపై, రైతుబంధుపై కాంగ్రెస్ పార్టీ కుట్ర మరోసారి బయటపడిందన్నారు. రైతన్నలకు సాయం...
న్యూఢిల్లీ: యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది. రైతుబంధు పంపిణీకి (నవంబర్ 24న ఈసీ అనుమతించింది. ఈ నెల 28వ తేదీలోపు పంట...
హైదరాబా: అబద్ధాన్ని ఎల్లకాలం దాచలేరు. అందర్నీ అన్నిసార్లూ మోసం చేయలేరు. తెలంగాణ రైతులకు భరోసా అంటూ కాంగ్రెస్ చేసిన ‘గ్యారెంటీ’ మోసం గుట్టు పీసీసీ చీఫ్ రేవంత్ నోటే బయటకు వచ్చింది. మాజీ...