హైదరాబాద్ : రాం కోఠిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందింది. అయాన్ ఇనిస్టిట్యూట్ మెడికల్ సైన్స్ కళాశాలకు చెందిన బస్సు వేగంగా వచ్చి... అదుపు తప్పి...
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వయనాడ్ జిల్లాలోని మనంతవాడి సమీపంలో కూలీలు ప్రయాణిస్తున్న జీపు అదుపు తప్పి 25 అడుగుల లోతు లోయలో పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మహిళా...
రాజస్థాన్ జోధ్పూర్ జిల్లాలోని ఫలోడీ – జైసల్మేర్ జాతీయ రహదారి-11పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలేరోను ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన...
హనుమకొండ జిల్లా: కటాక్షపూర్- ఆత్మకూరు మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును టిప్పర్ లారీ ఢీకొట్టిన ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న...
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే పైనా ఓ కారు పల్టీ కొట్టింది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డైరీ ఫార్మ్ పిల్లర్ నెంబర్ 215 వద్ద...