నాగపూర్-పుణె హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడు మంది మృతిచెందగా.. మరో 13 మంది గాయపడ్డారు. పోలీపులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు పుణె...
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. రేగొండ మండలం బాగిర్తి పేట వద్ద ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైకుపై ఉన్న వ్యక్తితోపాటు అతని మనుమరాలు కూడా...
రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో శంకర్ పల్లి ప్రధాన రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంకర్పల్లి రోడ్డు లో కారులో ప్రయాణిస్తున్న పన్నెండు మంది విద్యార్థులలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో...
మెదక్ జిల్లా: కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ గేటు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, టాటా ఏస్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే చనిపోగా.. మరో నలుగురికి తీవ్ర ...