సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. రైతు బాంధవుడు అయినందునే వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా సాలినా ఎకరాకు 10 వేల రూపాయలు...
సూర్యాపేట : కాంగ్రెస్ పార్టీ చచ్చిన శవంతో సమానం... ఆ పార్టీని ముందుకు నడిపే నాధుడు,నాయకుడు లేనే లేడని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. కర్ణాటక లో...
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రఖ్యాత డిజైనర్లతో ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయని ఆయన వెల్లడించారు. గురువారం...
వృత్తి కులాలకు లక్ష సాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వృత్తి కులాలన్నింటికీ...
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణ కేంద్రంలో ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయతో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి జగదీశ్ రెడ్డి. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య ,...