ఏపీలో సీఎం కేసీఆర్ కు అద్భుమైన అదరణ లభిస్తోందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. చాలా మంది ఆంధ్ర ప్రజలు కేసీఆర్ లాంటి నాయకుడు వుంటే బాగుండు ఆని కోరుకుంటున్నారు అని తెలిపారు. హుజూర్నగర్...
సూర్యాపేట : రాష్టంలో మేడారం తరువాత రెండవ అతిపెద్ద జాతరగా పేరొందిన సూర్యాపేట నియోజకవర్గం లోని దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు ప్రభుత్వం భారీగా నిధులు రిలీజ్ చేసింది. వచ్చే...
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో స్వామివారు ఉత్తదారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 6.48 గంటలకు అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం...