ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట కాదని, అదో మంచుకొండ అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆ మంచుకొండ ప్రజల దెబ్బకు కరగడం ఖాయమన్నారు. మిర్యాలగూడలో బీఆర్ఎస్ పార్టీ...
సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలకు కొత్తగా 45 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేశారు. ఏక కాలంలో ఇంత మందిని నియమించడం ద్వార వైద్య రంగంలో నూతనాద్యాయం సృష్టించినట్లైంది....
రెండు వేల నోట్ల రద్దుతో దేశాన్ని ఆర్ధికంగా దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నోట్ల రద్దు చర్య.. మోడీ ప్రభుత్వ తిరోగమన చర్య అని ఆయన అన్నారు. సూర్యపేటలో...
కేంద్రంలో ప్రధాని మోడీ, బీజేపీ దుర్మార్గపు పాలనపై ప్రజల తిరుగుబాటుకు నిదర్శనమే కర్ణాటక ఫలితాలని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం కూలిపోతుందని స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్...
అకాల వర్షాలతో విద్యుత్ శాఖకు సంభవించిన నష్టాలపై డా.అంబేద్కర్ సచివాలయంలోని తన ఛాంబర్ లో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ సునీల్...