హైదరాబాద్: ఎన్నికల ఫలితాలు తెల్లారి ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువకులతో హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో ప్రత్యేకంగా సమావేశం అవుతానని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే తారక...
ఎల్బీనగర్: అభివృద్ధి జరగాలంటే బిఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎల్బీనగర్, బీఎన్ రెడ్డి, నందనవనం, పీ అండ్ టీ కాలనీ లలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.....
భారత్ వరల్డ్ కప్ గెలవడం పక్కా..కేసీఆర్ మళ్ళీ సీఎం అవడం ఖాయమన్నారు మంత్రి కేటీఆర్. అశ్వారావుపేట రోడ్ షో లో పాల్గోని మాట్లాడారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ సారథ్యం లో మెచ్చా నాగేశ్వరరావు...
ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు మంత్రి కేటీఆర్. మహిళలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని, అందుకే రాష్ట్రానికి చెందిన విద్యార్థినులు ఐఐటీల్లో సీట్లు సాధిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్...
గోషామహల్ : గోషామహల్ నియోజకవర్గం అభ్యర్థి నందు బిలాల్ ను గెలిపిస్తే గోషామహల్ ను దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. బేగంబజార్ చెత్రిలో వేలాదిమంది సమక్షంలో కేటీఆర్ ప్రసంగించారు. గోషామహల్ ను...