కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి 224 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఉదయం గం.7.00ల నుంచి సాయంత్రం గం.6.00ల వరకు పోలింగ్ ఉండగా.. ఈ నెల 13వ తేదీన ఓట్ల...
హైదరాబాద్లో దారుణ ఘటన వెలుగుచూసింది. నగరంలోని ఓ కూడలి వద్ద బాలిక మృతదేహం లభ్యమైంది. ఖైరతాబాద్ కూడలి వద్ద ఒంటిపై గాయాలతో ఉన్న బాలిక (14) మృతదేహాం కనిపించింది. పాదాచారులు వెంటనే పోలీసులకు...
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇద్దరు బాలురు అదృశ్యం అయ్యారు. గుళ్ళకుంట కాలానికి చెందిన ప్రేమ్ కుమార్ (10 సంవత్సరాలు), వినోద్ (8 సంవత్సరాలు) కనిపించకుండా పోయారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుండి...
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దీనికి సంబంధించి నలుగురిని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. బిజినెస్లో నష్టం రావడంతో నిందితులు ఈ డ్రగ్స్ దందాలోకి దిగినట్లు సైబరాబాద్ సీపీ...
చెరువులో పడ్డాడనుకున్న వ్యక్తి.. పక్కనే ఉన్న మ్యాన్ హోల్లో శవమై తేలిన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ సమీపాన ఉన్న మంగళవాని చెరువులో సంతోష్ అనే...