మహబూబ్ నగర్ జిల్లా: వారం సంత కావడంతో కూరగాయలు, సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళుతుండగా డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొంది. ఇందులో 6 మంది అక్కడికక్కడే దుర్మరణం...
అస్సాం రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలాఘాట్లోని డెర్గావ్ సమీపంలోని బలిజం ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది...
హైదరాబాద్ ఇమాంగూడ లో ఇవాళ(మంగళవారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీర్ చనిపోయాడు. ఎల్బీనగర్లోని గుంటి జంగయ్య కాలనీకి చెందిన ఆంజనేయులు ఓ ప్రైవేటు సంస్థలో సివిజ్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. తన...
తెలంగాణలోని హన్మకొండలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హన్మకొండ జిల్లా ఎలుకతుర్త మండలం శాంతినగర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వైద్య విద్యార్థులు మృతి చెందిన ఘటన ఇవాళ(సోమవారం) తెల్లవారుజామున మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని పాండ్రకవాడ దగ్గర రోడ్డుపై ఆగి ఉన్న వాహనాన్ని మెడికల్ విద్యార్థులు వెళుతున్న బైక్ ఢీకొట్టింది....