లోక్ సభ ఎన్నికలకు ముందు మద్యం పాలసీ కేసులో తనను ఈడీ అరెస్ట్ చేయడం ద్వారా ఏక పక్షంగా వ్యవహరించిందని, విచారణ సంస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ(శనివారం)...
ఈవీఎంలలో పోలయ్యే ఓట్లను 100 శాతం వీవీ ప్యాట్ స్లిప్ ల ద్వారా ధ్రువీకరించుకొనే అంశానికి సంబంధించి రేపు(గురువారం) మధ్యాహ్నం 2 గంటల్లోగా స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు కోరింది....
ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలకేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలక్రుష్ణ బుధవారం మరోసారి వార్త పత్రికల్లో బహిరంగ క్షమాపణలు చెప్పారు. వీరు ఇలా...
సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాచార బాధితురాలి అబార్షన్ కేసును విచారించగా, 14 ఏళ్ల అత్యాచార బాధితురాలికి అబార్షన్ చేయించాలని సుప్రీంకోర్టు తెలిపింది. 14 ఏళ్ల అత్యాచార బాధితురాలి గర్భాన్ని 30వ...