Sunday, May 19, 2024

సింగరేణి చరిత్రలో తొలిసారి.. సీఎం కేసీఆర్ భారీ కానుక

spot_img

సింగరేణి కార్మికులకు దసరా కానుకగా రూ.711.18 కోట్ల లాభాల బోనస్ ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశంతో నిధుల విడుదల చేశారు అధికారులు. ఈ నెల 16 న ఉద్యోగుల బాంక్ ఖాతాల్లో జమ కానున్నట్టు సింగరేణి సంస్థ సి అండ్ ఎండి శ్రీ ఎన్.శ్రీధర్ ప్రకటించారు.

సగటున ఒక్కో కార్మికునికి 1.53 లక్షల బోనస్ రానుంది. ఇది సింగరేణి చరిత్రలో అత్యధికంగా 32 శాతం లాభాల వాటా. సింగరేణి కార్మికులకు దసరా కానుకగా లాభాల వాటా బోనస్ రూ.711.18 కోట్లను ఈ నెల 16 వ తేదీన చెల్లించనున్నట్లు సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్.శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

 

Latest News

More Articles