దసరా పండుగకు సొంతూళ్ళకు వెళ్లే వాహనాలతో హైవేలు రద్దీకి మారాయి. యాదాద్రి భువనగరి జిల్లా గూడూరు టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రెండు కిలో మీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీనికి తీడు ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు..హైదరాబాద్-కర్నూల్ హైవేపైనా ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు