Sunday, May 12, 2024

కాంగ్రెస్ పార్టీ యువతను మోసం చేసింది

spot_img

కాంగ్రెస్ పార్టీ యవతను మోసం చేసిందని విమర్శించారు కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్ -1 నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. ఆ తేదీ గడిచిపోయినా…ప్రభుత్వం నుంచి  నోటిఫికేషన్ రాలేదన్నారు. నమ్మి ఓటేసిన యువతను కాంగ్రెస్ ప్రభుత్వం నిట్టనిలువునా మోసం చేసిదన్నారు. అంతేకాదు..ఇచ్చిన ఇతర హామీలను కూడా దాటవేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు కిషన్ రెడ్డి.

ఇది కూడా చదవండి: నల్గొండ జిల్లాకు ఉరి వేశారు.. కాంగ్రెస్ సర్కారుపై హరీష్ ఫైర్

Latest News

More Articles