అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రేపటి(మంగళవారం) నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో లిక్కర్ షాపులు, బార్లు, కల్లు షాపులు బంద్ కానున్నాయి. రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 30న ఎన్నికలు ముగిసే వరకు మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా షాపులు తెరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు అధికారులు. అంతేకాదు..పలు కమిషనరేట్ల పరిధిలో రేపు సాయంత్రం 5గంటల నుంచి 144 సెక్షన్ అమల్లోకి రానుంది.
ఇది కూడా చదవండి: అయ్యప్పస్వామి భక్తుల కోసం అయ్యన్ యాప్