హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ మంతనాలు ఫలించాయి. సిక్కిం వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులు క్షమంగా ఉన్నారు. సిక్కిం వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వారిని ఆర్మీ అధికారులు క్షేమంగా ఎయిర్ లిఫ్ట్ చేసారు.
Also Read.. ఖమ్మంలో తమిళనాడు ఎక్స్ ప్రెస్ కు హాల్ట్.. ఫలించిన ఎంపీ వద్దిరాజు కృషి
టూరిస్టులు 11న హైదరాబాద్ కు రానున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. సిక్కిం సీఎస్, డీజీపీలతో మాట్లాడుతూ.. ఎయిర్ లిఫ్టింగ్ ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ పర్యవేక్షించారు.