తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ లీడింగ్లో ఉంది. రెండో రౌండ్లో సీఎం కేసీఆర్ 1,807 ఓట్లతో ముందంజలో ఉన్నారు. కేసీఆర్కు 4,583 ఓట్లు పోలవగా.. కాంగ్రెస్ పార్టీకి 2,036 ఓట్లు పోలయ్యాయి.
ఇది కూడా చదవండి: సిరిసిల్లలో ఆధిక్యంలో మంత్రి కేటీఆర్