Tuesday, May 21, 2024

ఫిలిం నగర్ లో దారుణం. అప్పు తీర్చలేదని భార్యాభర్తల దారుణ హత్య!

spot_img

హైదరాబాద్: ఫిలిం నగర్ పరిధిలో దారుణం జరిగింది. అప్పు తీర్చలేదని భార్యా భర్తలను దారుణంగా హత్య చేశారు నిందితులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యా కాలనీలో ఉండే ఖాద్రీ, ఫాతిమా దంపతులు హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఫిలిం నగర్ పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు.

Also Read.. జాతీయస్థాయిలో దుమారం రేపుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి ‘డీఎన్‌ఏ’ కామెంట్స్! 

Latest News

More Articles