Sunday, May 19, 2024

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్

spot_img

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ తెలిపాయి. ఈరోజు(ఆదివారం), రేపు(సోమవారం) అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాప్స్ ఓపెన్ చేసే ఉంటాయని చెప్పాయి. బార్లు క్లబ్బులు పర్మిషన్తో జరిగే ఈవెంట్లలో ఒంటిగంట వరకు లిక్కర్ అమ్మకాలకు పర్మిషన్ ఇస్తూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎక్సైజ్ శాఖలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ఎక్సైజ్ శాఖ.

న్యూ ఇయర్ కావడంతో చికెన్, బిర్యానీ, కేక్స్, రెస్టారెంట్స్, పబ్స్, హోటల్స్ ఇలా అన్నీ జనాలతో కిటకిటలాడుతున్నాయి.

ఇది కూడా చదవండి: అలర్ట్.. రేషన్‌కార్డుల ఈ-కేవైసీకి డెడ్‌లైన్

Latest News

More Articles