Friday, May 17, 2024

తెలంగాణకు కొత్తగా ఆరుగురు ఐపీఎస్ అధికారులు

spot_img

హైదరాబాద్: తెలంగాణకు కొత్తగా ఆరుగురు ఐపీఎస్ అధికారులను కేటాయించారు. 2022 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు అయిన ఆయేషా ఫాతిమా, మంధారే సోహం సునీల్, మనన్ భట్, పత్తిపాక సాయి కిరణ్, రాహుల్ కాంత్, రుత్విక్ సాయిను తెలంగాణకు కేటాయించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముగ్గురు ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read.. ఆ రెండు తప్ప.. ప్రజలకు ఏదీ ఫ్రీగా ఇవ్వొద్దు

Latest News

More Articles