Sunday, May 19, 2024

రంగారెడ్డి జిల్లాలో చిరుత మృతి కలకలం!

spot_img

రంగారెడ్డి జిల్లా : చౌదరిగూడ మండలం పెద్ద ఎల్కిచర్ల అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి చెందింది. చిరుత మృత్యువాతపడి 5 రోజుల అవుతుందని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. సంఘటన స్థలంలోనే చిరుత కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించారు. త్వరలోనే చిరుత మృతికి కారణాలను వెల్లడిస్తామని ఫారెస్ట్‌ అధికారులు తెలిపారు. అంతకుముందు చిరుత కళేబరం చూసిన గొర్రెలకాపరులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు.

Also Read.. భారత్ లోనూ హైస్పీడ్ రైళ్లు

Latest News

More Articles